మండలాల వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌ల జాబితా ఇదే..

-

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు మండలాల వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. చౌటుప్పల్ పురపాలిక బాధ్యతలను గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డికి అప్పగించారు. మునుగోడుకు ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డికి బాధ్యతలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version