మహారాష్ట్రలో జరిగిందే ఏపీలో జరగబోతుంది – బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

-

మహారాష్ట్రలో జరిగిందే ఏపీలో జరగబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.జగన్ను ఎప్పటికైనా గద్దెదించి పెద్దిరెడ్డి గద్దెనెక్కుతాడనే భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్లీనరీలో జెమినీ సర్కస్ ఎలా ఉండేదో అలా ఉందని.. రెండు రోజులపాటు జగన్ సర్కస్ నడిచిందని విమర్శలు చేశారు. సర్కస్ లో వివిధ రకాల జంతువులంతా అక్కడికి చేరాయి విన్యాసాలు చేశాయని.. 420, 840లు చింతామణి నాటక దారులు, అంతా కూడా వైసీపీ ప్లీనరీలో నటించారన్నారు.

budda venkanna

జగన్ హావభావాలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు సీఎం చేశామని ప్రజలు ఛీ కొడుతున్నారని.. తెల్ల గడ్డం, నల్లగ గడ్డం, 16 నెలలు చిప్పకూడు తిన్న కుక్కలు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నల్ల పిచ్చికుక్క ఇష్టం వచ్చినట్టు వాగుతాడని.. ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్న నల్ల కుక్క రూ. 30 కోట్లకు అమ్ముడుపోయావడని మండిపడ్డారు.

కుక్కల బండ్లు ఎక్కించి, ఎద్దుల బండి ఎక్కించి ఊరంతా తిప్పి అమరావతిలో పెద్ద గొయ్యి తీసి ఈ కుక్కల్ని అందులో కప్పిపెట్టాలని నిప్పులు చెరిగారు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు విజయ్ సాయి, కొడాలి నాని కుక్కల్లా వాగుతున్నారు…విజయమ్మను బెదిరించి భయపెట్టి ఇడుపులపాయలో నుంచి ఎక్కించుకొచ్చి తల్లి చిన్న కుర్చీలో కూర్చోబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని జగన్ పై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version