ఏపీలో కొత్తగా 1345 కొత్తగా కరోనా కేసులు.. నలుగురు మరణం

-

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా వచ్చాయి. దీంతో పాటు ఓమిక్రాన్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకానొక సమయంలో 3ap లక్షలకు పైగా నమోదైన కేసులు ప్రస్తుతం ఇండియాలో లక్షలోపే నమోదవుతున్నాయి. ఇదే విధంగా ఏపీలో కూడా కరోనా కేసులు చాాలా తక్కువగానే నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో 26393 శాంపిళ్లను పరీక్షిస్తే.. కొత్తగా కేవలం 1679 మందికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. నలుగురు కరోనా వల్ల మరణించారు. నిన్న ఒక్క రోజే 6576 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40884 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింతగా కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news