ఒక్క సెకన్ లోనే కరోనా మటాష్ .. USFDA ఆమోదం ..??

-

కరోనా మహమ్మారి చైనా దేశం నుంచి మొదలు అయ్యి ప్రపంచం మొత్తాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది.ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కరోనాను తగ్గించే వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. కరోనా భారిన పడి ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ ను చంపే మందు తమ దగ్గర ఉంది అని యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తెలిపింది.ఆయింట్‌మెంట్‌ తీసుకోండి తొందరగా అంటూ ఆఫర్ ఇస్తున్నారు.దీనిని కొనడానికి వైద్యుడు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరం లేదని పేర్కొంది.సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చని వెల్లడించింది.

టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసింది’ అని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్‌ తెలిపారు. ‘ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోపగడుతుంది. ఇదో గొప్ప ఆవిష్కరణ. ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది’ అని ఆయన తెలిపారు.’టీ3ఎక్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఉంది.

అందుకు ఆరోగ్య సిబ్బంది సాయమూ అవసరం లేదు’ అని ఆ కంపెనీ తెలిపింది ఏపీటీ టీ3ఎక్స్‌ కరోనా వైరస్‌ (ఎన్‌ఎల్‌ 63), ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని లండన్‌కు చెందిన ఓ ప్రయోగశాల తెలియజేసింది… కొద్దీ సెకన్ల వ్యవధిలోనే వైరస్‌ విస్తరించే శక్తిని నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి దాదాపుగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ప్రయోగశాలలో తగిన వాతావరణంలో 99% వైరల్‌ లోడ్‌ తగ్గిందని చెప్పారు. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసం ఇటు వంటివి ఉపయోగించుకోవచ్చు అని వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news