ఏపీలో దారుణం.. ప్రియుడి మోజులో పడి తండ్రిపై కత్తితో బాలిక దాడి

-

ప్రియుడి మాయలో పడి ఓ బాలిక కన్న తండ్రి పైనే కత్తితో దాడి చేసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న బాలిక (17), ఓ బాలుడి(17)తో ప్రేమలో పడింది. అతనికి రెండు లక్షల నగదు, ఎనిమిది తులాల బంగారాన్ని ఇచ్చింది.

విషయం తండ్రికి తెలిసి కుమార్తెను నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాలిక కత్తితో తండ్రి మెడపై పొడవబోయింది. అతను పక్కకు జరగడంతో వీపుకు గాయమైంది. బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news