”రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి”

-

accident
accident

మండల పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన మాదాల చిన్నపెంటయ్య (40) ను గుర్తుతెలియని వాహనం ఢీకొనగా, అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ట్రాక్టర్ బ్యాక్టరీ రిపేర్ నిమిత్తం కోదాడకు వెళ్లినట్లు మృతుని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version