ఇండియాలో భారీగా తగ్గిన కరోనా… ఒక్క రోజే 2.38 లక్షల కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ విలయ తాండవం చేస్తుంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,36,628 కు చేరింది. ఇక దేశం లో రోజు వారి కరోనా పాజిటివిటి రేటు 14.43 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 310 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,84,246 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,57,421 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 34,321,803 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8891 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయినట్లు పేర్కొంది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news