BREAKING : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా… జట్ట వివరాలు ఇవే

-

రెండు రోజుల కిందట ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి… టాస్ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఇండియా… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక జట్ట వివరాలు లోకి వెళితే….

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news