BREAKING : నేడు ఢిల్లీకి పయనం కానున్న మంత్రి కేటీఆర్

-

BREAKING : నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ పయనం కానున్నారు. భారత్ లో జరగనున్న ABB ఫార్ములా ఇ ప్రపంచ ఛాంపియన్ షిప్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి కేటిఆర్. ఈ తరుణంలోనే నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ పయనం కానున్నారు.

ఇవాళ సాయంత్రం అశోక హోటల్ లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసు “100 డేస్ టు గో” కౌంట్‌ డౌన్ కార్యక్రమం జరుగనుంది. తొలిసారి భారత్‌ లో ఫార్ములా ఇ వరల్డ్ ఛాంపియన్‌షిప్ రేసు జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, తెలంగాణ మంత్రి K.T రామారావు,నీతి అయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news