తెలంగాణ మందుబాబులకు శుభవార్త..డిసెంబర్‌ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుగనున్నట్లు కీలక ప్రకటన చేసింది కేసీఆర్‌ సర్కార్‌.

డిసెంబర్‌ 31న రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు జరుగుతాయని కాసేపటి క్రితమే ప్రకటన చేసింది. న్యూయర్‌ వేడుకలతో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు జరుగనున్నాయి. అయితే, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు మాత్రం నమోదు చేస్తామని పేర్కొంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version