BREAKING : రైలులో మంటలు.. ఆరుగురు మృతి

-

ఈ మధ్యకాలంలో రైళ్లలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఒడిస్సాలో రైల్లు ఢీకొని చాలామంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రైళ్లలో అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా మధురై రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా… మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తుండగా… ప్యాంట్రీ కారులో ఆహారం వండుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version