రూ.90 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తాం: నిరంజన్‌రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పేది కేసీఆర్ ప్రభుత్వం. తాజాగా రుణమాఫీ పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

అందులో భాగంగానే 2023- 24 బడ్జెట్లో రుణమాఫీకి ఏకంగా 6385 కోట్లు కేటాయించామని తెలిపారు నిరంజన్ రెడ్డి. రూ.90 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు తెలంగాణ మంత్రి నిరంజన్‌ రెడ్డి.  2024లో 35.81 లక్షల మంది రైతులకు 16144 కోట్ల మేరా రుణాలు మాఫీ చేశామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నిరంజన్ రెడ్డి సమాధానంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version