IPL 2023 : ఇవాళ గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య పోరు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా… ఇవాళ గుజరాత్ జట్టు.. వర్సెస్‌ పంజాబ్ జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో గుజరాత్ జట్టు జట్టు..గెలిచే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి.

జట్ల వివరాలు

గుజరాత్‌ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా/భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్‌ : వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version