ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు నేడు కూడా భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 514 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 292, వికారాబాద్ 8, రంగారెడ్డి జిల్లాలో 214 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version