బ్రేకింగ్ : వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

-

బ్రేకింగ్ : YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊహించని షాక్‌ తగిలింది. సంగారెడ్డి జిల్లాలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సంగారెడ్డి పోలీసులు.

నిన్న జోగిపేట పోలీస్ స్టేషన్లో YS షర్మిలపై TRS నాయకులు, దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ని అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు నిన్న ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సంగారెడ్డి పోలీసులు. ఇక దీనిపై వైఎస్‌ షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version