BREAKING: స్టార్ క్రికెటర్ కు విడాకులు మంజూరు… !

-

ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఫామ్ లో లేక జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఒక విధంగా శిఖర్ ధావన్ ఓపెనర్ పాత్రలో కొద్ది కొద్దిగా పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ… ఇప్పుడు జట్టులో చోటు కోసం ఉన్న పోటీ నీ తట్టుకోలేక వెనుకబడి ఉన్నాడు. అయినా కానీ దేశవాళీ టోర్నీల్లో ఆడి నిలకడగా పరుగులు సాధిస్తే మళ్లీ ఇండియా జట్టు లో చోటు దక్కడం కష్టం ఏమీ లేదు. కాగా కెరీర్ పరంగా శిఖర్ ధావన్ ఇబ్బందుల్లో ఉంటే… పర్సనల్ జీవితంలోనూ శిఖ ధావన్ ఏమంత సంతోషంగా లేదన్నది వాస్తవం. శిఖర్ మరియు అయేషా ముఖర్జీ లకు వివాహం అయ్యి ఒక మగ పిల్లాడు ఉన్నాడు. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించింది అని ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ లో విడాకులకు అప్లై చేయగా… తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది.

తన కొడుకుతో కొన్నాళ్ళు విడిగా ఉండాలని అంటూ శిఖర్ ధావన్ పై భారీ ఒత్తిడి చేయడం తోనే చాలా మానసిక వేదనకు గురి అయినట్లు కోర్ట్ కు చెప్పడంతో అంగీకరించి విడాకులకు మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version