Team India: నేడు భారత్‌-జింబాబ్వే మధ్య తొలి టీ20

-

Zimbabwe vs India, 1st T20I: నేడు భారత్‌-జింబాబ్వే మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత…నేడు భారత్‌-జింబాబ్వే మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. హరారే వేదిక గా భారత్‌-జింబాబ్వే మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. సాయంత్రం 4.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్‌ లో టీమిండియా కెప్టెన్‌ గా శుభ్ మన్‌ గిల్‌ వ్యవహరించారు.

Zimbabwe vs India, 1st T20I

భారత జట్టు: శుభమన్ గిల్(సి), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(w), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేష్ శర్మ, తుషార్ దేశ్‌పాండే , హర్షిత్ రాణా

జింబాబ్వే స్క్వాడ్: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా(సి), జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే(w), ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, వెల్లింగ్‌టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ న్గరావ, డ్రాండై మయరావ, డ్రాండై మయరావ , ఫరాజ్ అక్రమ్, అంతుమ్ నఖ్వీ

Read more RELATED
Recommended to you

Exit mobile version