తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. వారందరికీ రూ.3 లక్షలు

-

తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పనుంది కేసీఆర్‌ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉన్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రసన్న చేసుకునేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటోంది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పనుంది కేసీఆర్‌ ప్రభుత్వం.

సొంత స్థలాలు ఉన్నవారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకునే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమీక్షలో విధివిధానాలు ఖరారు చేయనుండగా, సొంత స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం మూడు లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కో ఇంటికి పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎంతెంత జాగా ఉండాలి? ఒక్క ఊరికి ఎన్ని ఇవ్వాలి? లబ్దిదారుల ఎంపిక ఎలా అనేది ఖరారు చేయనున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news