కొడంగల్ కోసం రూ. 73.45 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ !

-

సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు కొడంగల్ కోసం రూ. 73.45 కోట్లు మంజూరు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పరిధిలో మూడు బీసీ గురుకులాల నిర్మాణం, అదనపు మౌలిక సదుపాయాల కొసం రూ. 73.45 కోట్లు మంజూరు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Representatives of Kamma Vari Seva Sanghas thanked CM Revanth Reddy for setting up Kamma Corporation

ఇక అటు కమ్మ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు కమ్మ వారి సేవా సంఘాల ప్రతినిధులు. కమ్మ సమాఖ్యకు కేటాయించిన 5 ఎకరాల స్థలం వివాదంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version