ఇవాళ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే !

-

ఇవాళ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. దండం పెడతాం పరువు పోతుంది.. మళ్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా కప్పుకో ప్లీజ్ అంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు బాగానే వేడుకుంటున్నారని సమాచారం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా బుజ్జగింపులు నిన్న జరిగాయి.

Gadwala MLA Bandla Krishna Mohan Reddy comforted by Minister Jupalli Krishna Rao

తన కు ఇచ్చిన కమిట్మెంట్ (🧳), డిమాండ్లకు అంగీకరిస్తేనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతాని షరతులు పెట్టార గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఇక ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చర్యలతో గద్వాలలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పరపతి మొత్తం పోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version