ఇవాల్టి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో వైఎస్‌ షర్మిల పర్యటన

-

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు వైఎస్‌ షర్మిల.

షర్మిల పర్యటన షెడ్యూల్‌

ఉదయం 7 గంటలకు -లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం

మధ్యాహ్నం 12గం- కడెం ప్రాజెక్టు నష్టం పరిశీలన

3:30pm – పోసయ్య గూడెం- పోడు రైతుల ఇంటరాక్షన్

రాత్రి 7గం – రామగుండం రాత్రి బస.

ఈ నెల 22 న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన

ఉదయం 8 గంటలకు – రామగుండంలో ప్రారంభం

ఉదయం 10గం – మంథని- నిరసన తెలుపుతున్న రైతులతో ఇంటరాక్షన్

మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నారం మరియు కన్నెపల్లి పంప్ హౌస్

4:30 pm – పలిమెల మండలం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం (BHPL జిల్లా)

7:30pm – బయ్యారం (BKDM జిల్లా) రాత్రి బస

ఈ నెల 23 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన

ఉదయం 8గం – బయ్యారం -రెడ్డి పాలెం వరద బాధితులతో సంప్రదింపులు

11:30am – బుర్గన్‌పహాడ్ – క్షేత్రాల సందర్శన

మధ్యాహ్నం 3గం – భద్రాచలం సందర్శన

మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వం తీసుకున్న తక్షణ సహాయక చర్యలు ఏ మేరకు అందుతున్నాయనే అంశాల మీద వైఎస్ షర్మిల పరిశీలిస్తారు. అక్కడే మీడియా తో మాట్లాడుతారు.

Read more RELATED
Recommended to you

Latest news