కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..భారీగా పెరగనున్న జీతాలు

-

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పంది. జూలై ఒకటో తేదీ 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం మరో ఐదు శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

కేంద్ర కేబినెట్ ఆమోదం రాగానే 34 శాతం ఉన్న డి.ఎం 5 శాతం పెంచి అంటే 39 శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరగడం తో ఐదు శాతం డీఏ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కోటిన్నర ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. అలాగే జూలై మాసం నుంచి బేసిక్ జీవితాల్లోనూ మార్పులు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news