మెదక్: కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్

-

భాగ్యనగరం అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. భాగ్యనగరాన్ని నిర్మించిన కార్మికులకు ఇళ్లు లేకపోవడం బాధకరమన్నారు. బాలానగర్‌లోని ఇందిరానగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్నిఆయన ప్రారంభించారు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు లోకల్ సమస్యలు పట్టడం లేదన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version