’30 ఏళ్లుగా ‘టీ’ నే ఆహారం’

-

మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ(60) 30 ఏళ్లుగా భోజనం చేయకుండా ‘టీ’ తోనే కాలం వెళ్లదీస్తుంది. 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణం కాక వాంతులయ్యేవని తెలిపింది. అప్పటి నుంచి ‘టీ’ మాత్రమే అలవాటు అయిందని తెలిపింది. ప్లాస్క్ లో పోసుకుని ఆకలి అయినప్పుడు తాగుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version