కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 42వ సమావేశం ప్రారంభమైంది..వర్చువల్ విధానంలో ప్రారంభమైన సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు పాల్లొన్నారు..జీఎస్టీ నష్ట పరిహారం చెల్లింపుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకతిరేకిస్తున్నాయి. జీఎస్టీ రెవిన్యూ నష్టాన్ని అప్పుల ద్వారా భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీకి వివిధ అంశాల్లో మద్దతుగా నిలుస్తున్న పార్టీలు పరిపాలిస్తున్న 21 రాష్ట్రాలు అంగీకరించాయి.ఈ సామావేశంలో జీఎస్టీ నష్టపరిహారం లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వాలు డిమాండ్ చేయనున్నాయి.
ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ.!
By rajesh ch
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీవే.. ఆ దిశగా మనం కష్టపడాలి : సజ్జల భార్గవ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రతిక్షణం పాటు...
మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..
వెంట్స్ మరియు కన్సల్టింగ్ సంస్థ ట్రెస్కాన్ జూన్ 7 మరియు 8...
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ఏపీ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది..ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న రేషన్...
Krish -