ఈ రాత్రే సర్జికల్ స్ట్రైక్ జరిగింది.. ప్రధాని నరేంద్ర మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జమ్మూకాశ్మీర్ కు చేరుకొని అక్కడి జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ రాత్రే సర్జీకల్ స్ట్రైక్ జరిగిందన్నారు. సెప్టెంబర్ 28, 2016లో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు గుర్తు చేశారు. ఇంట్లో ప్రవేశించే చంపే నవభారతం ఇదేనని భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

ఎవరైనా అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. వారిని నరకంలో కూడా వేటాడుతారని.. ఉగ్రవాదులకు తెలుసు అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పూర్తిగా అర్బన్ నక్సలైట్ల నియంత్రణలో ఉందని.. విదేశాల నుంచి చొరబాట్లు జరుగుతున్నప్పుడు కారణం ఏంటో నాకు తెలియదు. కాంగ్రెస్ కి ఇది ఇష్టం అన్నారు. వాళ్ల ఓటు బ్యాంకును వాళ్లలో చూసుకుంటారు. కానీ వాళ్ల బాధల కోసం వాళ్ల వాళ్లనే ఎగతాళి చేస్తారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ రక్షణ కోసం తమను తాము త్యాగం చేసుకున్న చాలా మంది పిల్లలను ఈ భూమి ఇచ్చిందని తెలిపారు. ఆర్టికల్ 370కి ముందు రోజులను ఒకసారి గుర్తు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version