జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్

-

జియో టవర్లను ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందించే లక్ష్యంతో… 100 జియో టవర్లను CM జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.

దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, అన్నమయ్య జిల్లాలో 3, కడప జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version