రైతులకు శుభవార్త..రైతులకు రెండు వేల డ్రోన్లు పంపిణీ

-

ఏపీ రైతులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులకు డ్రోన్ల పంపిణీలో భాగంగా 2000 డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

cm jagan
cm jagan

తొలి విడత కింద రూ.500 డ్రోన్లను పంపిణీ చేస్తామని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కు వివరించారు. ఈ డ్రోన్ల వినియోగంపై గత డిసెంబర్ లోనే శిక్షణ మొదలైందని, ట్రైనింగ్ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాలని సీఎం జగన్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news