భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్

-

భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తొలి టెస్టుకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ‘‘గాయం కారణంగా తొలి టెస్టులో అతడు ఆడటం సాధ్యపడకపోవచ్చునని తెలిపాడు. అయితే, కనీసం రెండో టెస్టుకైనా అతడిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు వైద్య పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. అందుకే తొలి మ్యాచ్‌ ఆడనున్న జట్టును ప్రకటిస్తున్నాం. టెస్టు జట్టులో స్థానం సంపాదించేందుకు జాకీర్‌ దేశీయ క్రికెట్‌లో ఎంతో కాలంగా నిరూపించుకుంటున్నాడు’’ అంటూ బీసీబీ తెలిపింది.

బంగ్లా జట్టు: షకిబ్ అల్ హసన్(C), మహముదుల్ హసన్, నజ్ముల్ హొస్సేన్, మామినుల్ హక్, యాసిర్ అలీ, ముష్ఫీకర్ రహీం, లిటన్ దాస్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తజ్ముల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖాలేద్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్, షోరిఫుల్, జాకిర్, రెజావుర్ రెహమాన్ రజా, అనముల్ హక్ బిజోయ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version