చార్మినార్‌ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపులో మంత్రి తలసాని

-

బోనాల ఉత్సవాల కోసం ప్రైవేట్‌ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. చార్మినార్‌ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు ఎంతో చరిత్ర ఉందన్నారు. నెల రోజుల పాటు జరిగే బోనాలకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి తలసాని. బోనాల కోసం ప్రభుత్వం రూ.15కోట్ల విడుదల చేసిందని తెలిపారు మంత్రి తలసాని.

Illegal structures came up before TRS government: Talasani Srinivas Yadav

రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు మంత్రి తలసాని. ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న ఊరేగింపును చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి తలసాని. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను అనేక దేశాల్లో జరుపుతున్నారన్నారు మంత్రి తలసాని.

 

Read more RELATED
Recommended to you

Latest news