నేడు తెలంగాణ ప్రధాని మోడీ..స్వాగతం పలకనున్న తలసాని

-

ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ… హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో.. ప్రధాని మోడీ.. పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రశంగిస్తారు. ఈ బహిరంగ సభ ఆదివారం రోజున జరుగనుంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ… పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది పోలీసు శాఖ.

ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇవాళ ప్రధాని మోడీ 2.55 నిమిషాలకు బేగం పేట ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్ లో hicc 3.20 కి చేరుకుంటారు ప్రధాని మోడీ.

4 గంటల నుండి 9 గంటల వరకు బిజెపి నేషనల్ ఎక్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించనున్నారు ప్రధాని మోడీ. రాత్రి hicc లోనే బస చేయనున్నారు మోడీ. అయితే.. బేగంపేట ఎయిర్ పోర్టులో.. ప్రధాని మోడీకి.. తెలంగాణ సర్కార్‌ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలుకనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news