BREAKING: వయనాడ్‌లో ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

-

BREAKING: వయనాడ్‌లో ఘటనలో 20కి మృతుల సంఖ్య చేరింది. కేరళలోని వయనాడ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వయనాడ్‌ జిల్లా మెప్పాడిలో ఈ వేకువఝామున విరిగి పడ్డాయి కొండచరియలు. ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

శిథిలాల కింద వందలాది మంది చిక్కకుని ఉంటారని సమచారం అందుతోంది. భారీ వర్షం మధ్యే సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజుల కురిస్తున్న వర్షలకు కొండచరియలు విరిగిపోడుతున్నాయి. అటు వాయనాడు ఘటనపై స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ….వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నేను తీవ్ర వేదనకు గురయ్యానని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని… ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version