బ్రేకింగ్‌ : సభకు బయలు దేరిన అమిత్‌ షా

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు‌కు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.

Home Minister Amit Shah On Two-day Visit To West Bengal From Tomorrow | Mint

అమిత్ షా ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిచారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌ హోటల్ కు చేరుకున్న అమిత్‌ షా.. తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ నేతలను సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన తుక్కుగూడలో బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బయలు దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news