చెన్నై వర్సెస్ ముంబయి.. ఈ సీజన్ లో మొదటగా తలపడేది వారిద్దరే..

-

క్రికెట్ అభిమానులని ఎంతగానో ఊరిస్తున్న ఐపీల్ సీజన్ మొదలు కాబోతుంది. కరోనా కారణంగా ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దుబాయ్ వేదికగా 13వ సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుండి మ్యాచులు చూడబోతున్నాం. ఐతే మొదటి మ్యాచ్ ఎవరి మధ్య జరగనుందనే ఆసక్తి అందరికీ ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కాబోతుంది.

ఐతే మొదటి మ్యాచ్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. 2019లో ఫైనల్ కి చేరుకున్న టీమ్ ల మధ్య 2020లో మొదటి మ్యాచ్ మొదలవబోతుంది. చెన్నై సూపర్ సింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య సెప్టెంబర్ 19వ తేదీన తలపడబోతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొత్తం మ్యాచులన్నీ మూడు ప్లేసెస్ లో జరుగున్నాయి. దుబాయ్, షార్జా, అబుదాబి అందుకు వేదికగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news