SK NAAZ
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
డబ్బులు పంచకుండా ప్రధానైనా గెలువలేడు: జేసీ దివాకర్
గతంలో ఎన్నికల్లో గెలవాలంటే పలుకుబడి, మాటతీరు అభ్యర్థి ప్రవర్తన వీటిని పరిగణలోకి తీసుకొని గెలిపించేవారు. కొంత మంది చేసే అభివృద్ధిని చూసి వంశపారంపర్యంగా అభ్యర్థులు గెలిపించేవారు. ప్రస్తుత కాలంలో మాటకు, పనులతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డబ్బు పంచితేనే గెలుపులు దగ్గుతున్నాయి. కేవలం డబ్బు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారని తెలుగుదేశం పార్టీ...
భారతదేశం
కుటుంబాన్ని కాపాడుకునేందుకు చిరుతను ఢీకొట్టాడు..!
జూలోని పులిని చూడలంటేనే కొందరికి భయమేస్తోంది. అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పులి అడ్డం వస్తే అంతే మన పని అయిపోయిందనుకొని దేవుడిపై భారం వేస్తారు. కానీ.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతతో పోరాడి దాన్ని మట్టుబెట్టేశాడు. అతడిని చిరుత తీవ్రంగా గాయపరిచినా ఏమాత్రం వెనిక్క తగ్గకుండా భీకరమైన పోరాటం చేసి...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఆ అధికారులను వదిలిపెట్టాం: ఉత్తమ్ వార్నింగ్
అధికార టీఆర్ఎస్ నాయకుల మాటలు విని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన రాష్ట్రంలోని పలు శాఖల అధికారులను వదిలపెట్టబోమని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ– వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి ప్రజల...
Telangana - తెలంగాణ
ఆరోపణ: సింగారేణిని దోచుకుంటున్న ఎమ్మెల్సీ కవిత
కోట్ల ఆదాయం రాబట్టుతున్న సింగరేణిని ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటుందని బీజేపీ ఇన్చార్జ్ తరుణ్చూగ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పర్యటించిన ఆయన, కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిని ఎమ్మెల్సీ కవిత యూనియన్ లీడర్గా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సింగరేణిలో అధికారం చేలాయిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులందరినీ తన గుప్పిట్లో...
ఇంట్రెస్టింగ్
తండ్రి వీర్యదానం.. కొడుకు ప్రేమకు దూరం..!
పాఠశాల స్థాయి ముగిసి కళాశాలల్లోకి అడుగు పెట్టగానే యుక్త వయసులో ఉంటే కుర్రకారులు అమ్మాయిల వెంట పడటం మొదలు పెడతారు. అది ఆకర్షణ మాత్రమే.. ఆ వయస్సు అలాంటిది. ప్రస్తుత కాలంలో రకరకాల యాప్లో అందుబాటులోకి వచ్చాయి. అందులో డేటింగ్ యాప్ల ద్వారా తాము కోరుకునే అబ్బాయి, లేదా అమ్మాయితో చాటింగ్ చేస్తూ ప్రేమలో...
వార్తలు
పీవీ కుటుంబాన్ని అవమానించేందుకే ఎమ్మెల్సీ సీటు.. రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్– రంగారెడ్డి, హైదరాబద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు సురభి వాణిదేవీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్కు పీవీ కుటుంబంపై అభిమానం ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినా.. లేకపోతే రాజ్యసభలో ఇచ్చిన ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే వారం కామని రేవంత్ రెడ్డి...
Telangana - తెలంగాణ
ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే ఉంటా..
తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మూలంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆరోపణ: వైకాపాతో పోలీసులు, అధికారులు కుమ్మకై ఫలితాలు తారుమారు..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోలీసులు, సంబంధిత అధికారులు కుమ్మకై ఫలితాలను తారుమారు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు గెలిచిన చోట అక్కడి అధికారులు ఫలితాలను నిలిపివేసి, కాసేపటి తర్వాత మళ్లీ లెక్కించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారని...
క్రైమ్
కూతురు శరీరంలో భార్య ఆత్మ ఉందని.. ఏం చేశాడో తెలుసా..?
అత్యాధునీక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన∙తర్వాత కూడా ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముతూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగుతూనే ఉన్నాయి. రోబోలతో పనులు చేస్తున్న కాలంలోనూ దయ్యాలు, భూతాలు, ఆత్మలంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఓ తండ్రి, కూతురు శరీరంలో తన భార్య ఆత్మ ప్రవేశించిందని.. దాన్ని బయటకు పంపేందుకు చేసే పూజల్లో భాగంగా...
భారతదేశం
మోదీ దృష్టంతా కోటీశ్వరులైన స్నేహితులపైనే: ప్రియాంకా గాంధీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టంతా కేవలం కోటీశ్వరులైన తన స్నేహితుల అభివృద్ధి పైనే ఉంటుందని దేశ ప్రజల క్షేమం గురించి అంతగా పట్టించుకోరని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. అందుకే నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలంటున్న రైతుల డిమాండ్ను అంగీకరించడం లేదని ఆమె పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో కాపాల కాస్తున్న సైనికులు...
About Me
Latest News
పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?
అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్సైడ్ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయి టీడీపీ బొమ్మ...