Mohan babu

ఏపీలో నేడు 2,941 ప‌రీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి సాధ‌ర‌ణ ప‌రిస్థితికి చేరుకుంటుంది. కేసుల సంఖ్య భారీగా త‌గ్గుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి సింగిల్ డిజ‌ట్ లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. అందులోనే కొన్ని రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే న‌మోదు అవుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర క‌రోనా వైర‌స్ బులిటెన్...

IPL : కేజీఎఫ్-2 ఎఫెక్ట్.. భారీగా ప‌డిపోయిన ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్

రాకింగ్ స్టార్ య‌ష్.. కేజీఎఫ్ సునామీ కొన‌సాగుతుంది. కేజీఎఫ్ దెబ్బ‌కు తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో సినిమాలు మూసుకోవాల్సి వ‌చ్చింది. కేజీఎఫ్ దెబ్బ సినిమాల‌తో పాటు ఐపీఎల్ పై కూడా గట్టిగానే ప‌డింది. ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్ భారీగా ప‌డిపోయింది. ఇప్ప‌టికే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ తార‌క్ మ‌ల్టీ...

అనిల్‌తో విభేదాలు లేవు.. మీడియా సృష్టే : మంత్రి కాకాణి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గ‌త కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, ప్ర‌స్తుత మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మ‌ధ్య విభేదాలు వ‌స్తున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కొత్త కేబినెట్ త‌ర్వాత ఈ విభేదాలు ఇంకా భ‌గ్గుమ‌న్నాయి. మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రి...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఆరు యూనివ‌ర్సిటీల్లో ఫ్రీ కోచింగ్

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతామ‌ని ఇటీవ‌ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో కోచింగ్ సెంట‌ర్ల హడావుడు న‌డుస్తుంది. అభ్య‌ర్థుల నుంచి భారీగా ఫీజులు తీసుకుంటూ.. కోచింగ్ న‌డిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా...

IPL DC vs PBKS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఎన్నో అనుమానాల మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో కీలక‌మైన టాస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. కాగ ముందు...

దారుణం : బాలిక‌పై అత్యాచారం.. బెయిల్‌పై వ‌చ్చి కూత‌రుపై రేప్

స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ‌తా విలువ‌లు ప‌డిపోతున్నాయి. త‌మ కోరిక‌ల‌ను తీర్చుకోవ‌డానికి మనుషులు మృగాల్ల ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వ‌య‌స్సు, బంధం తో సంబంధం లేకుండా.. త‌మ కామ వాంఛ‌ను తీర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్ల‌ల‌ను, కూతుళ్ల‌నే చిదిమేస్తున్నారు. పుదుచ్చేరిలో ఓ దారుణ‌మైన‌ ఘ‌ట‌న.. క‌న్నీరు పెట్టిస్తుంది. కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే.. చిన్నారి పాలిట...

ఫెమినా మిస్ ఇండియా-2022 పోటీల‌కు స్టార్ హీరో కూతురు

ఫెమినా మిస్ ఇండియా - 2022 పోటీల‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ శేఖ‌ర్ పెద్ద కూతురు, న‌టి శివాని పాల్గొన‌నున్నారు. ఈ విషయాన్ని న‌టి శివాని సోమ వారం అధికారింగా ప్ర‌క‌టించింది. తనుకు ఫెమినా మిస్ ఇండియా - 2022 లో అవ‌కాశం ఇచ్చినందకు నిర్వ‌హ‌కులుకు ధ‌న్యవాదాలు తెలిపింది. సోమ‌వారం దీని కోసం...

నేడు సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌.. హ‌ర్యాన సీఎంతో భేటీ

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేడు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. విశాఖ జిల్లా లోని ప్ర‌కృతి వైద్యం తీసుకుంటున్న హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. ఈ భేటీ కోసం, సుమారు రెండు గంటల పర్యటన కోసం ఈ రోజు...

విద్యుత్ ఛార్జీల పెంపుపై హై కోర్టులో ఎల్ అండ్ టీ మెట్రో పిటిషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల‌ను పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో మెట్రో రైళ్ల పై విద్యుత్ ఛార్జీల‌ను పెంచేందుకు డిస్కంల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీన్ని స‌వాల్ చేస్తు.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్.. హై కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది....

ఈ నెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ నెల 25న యాదాద్రి దేవాల‌యానికి వెళ్ల‌నున్నారు. దీని కోసం ఇప్ప‌టికే షెడ్యూల్ ఖ‌రారు కూడా అయిన‌ట్టు తెలుస్తుంది. కాగ యాదాద్రి న‌ర‌సింహ స్వామి దేవాల‌యానికి అనుబంధ ఆల‌యంగా ఉన్న ప‌ర్వ‌త‌వ‌ర్ధ‌నీ స‌మేత రామ‌లింగేశ్వ‌ర స్వామి శివాల‌యం పునః ప్రారంభానికి సిద్దం అయింది. రేప‌టి నుంచి ఐదు...

About Me

2584 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...