Mohan babu
ipl
IPL RR vs KKR : ఉత్కంఠ పోరులో కోల్కతపై రాజస్థాన్ విక్టరీ
ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో కోల్కత్త నైట్ రైడర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం కోల్కత్త, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కత్తపై రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తకు ఆదిలో ఎదురుదెబ్బ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP Corona : ఏపీలో నేడు 1,375 కరోనా పరీక్షల్లో ‘ఒక్క’ పాజిటివ్ కేసు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు.. నిన్నటితో పోలిస్తే.. దాదాపు 95 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్...
Telangana - తెలంగాణ
దేశ వ్యాప్తంగా ఉచిత విద్య వైద్యం ఇస్తే మద్దతు ఇస్తాం : బీజేపీకి కేటీఆర్ సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తుండో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలమూరు జిల్లాలో పాదయాత్ర ఏ మొహం పెట్టుకుని చేస్తున్నాడని విమర్శించాడు. పాలమూరి ఎత్తిపోతల పథకానికి జాతీయ...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టడం ఖాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన నియంతల ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కేసీఆర్ పూర్తిగా నాశనం చేశాడని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ లో పోలీసు వ్యవస్థకు దేశంలోనే మంచి పేరు ఉండేదని అన్నారు. కానీ కేసీఆర్ పాలన వచ్చిన నాటి నుంచి పోలీసులను స్వార్థం...
భారతదేశం
భారత ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే
భారత ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ నారవాణే స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ను కేంద్ర మంత్రి వర్గం ఎంపిక చేసింది. కాగ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నారవాణే.. ఆర్మీ చీఫ్ గా పదవీ...
ipl
IPL KKR vs RR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కత్త
ఐపీఎల్ 2022 లో భాగంగా ఈ రోజు కోల్ కత్త నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 30వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ను కోల్ కత్త నైట్ రైడర్స్ జట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ శ్రేయష్ అయ్యార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. సంజు...
ipl
IPL : ఢిల్లీ క్యాపిటల్కు భారీ ఊరట.. మిచెల్ మార్ష్కు కరోనా నెగిటివ్
ఐపీఎల్ 2022లో కరోనా కేసు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫిజియో కరోనా బారీన పడ్డాడు. దీంతో దీంతో ఐపీఎల్ సీజన్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ మార్స్ కు కరోనా వైరస్...
Telangana - తెలంగాణ
హైదరాబాద్లో ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్పై కేసు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారత జనత పార్టీ రాజ్య సభ్యుడు టీజీ వెంకటేశ్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ట్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బంజారా హిల్స్ లో రూ. 100 కోట్ల విలువైన ఒక భూ వివాదంలో టీజీ వెంకటేశ్ తో పాటు ఆయన సోదరుడి కుమారుడిపై బంజారా హిల్స్...
క్రైమ్
పంజాబ్ లో దారుణం.. బాలికకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్
దేశంలో మహిళలపై రోజు రోజుకు అఘాత్యాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా.. మానవ మృగాలు తమ కామ వాంఛను తీర్చుకుంటున్నాయి. చిన్న చిన్న పిల్లలపై కూడా తమ కామ క్రీడా ను ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలికలపై గ్యాంగ్ రేప్ లు విచ్చల విడిగా జరుగుతున్నాయి. తాజా గా పంజాబ్ రాష్ట్రంలో దారుణం...
Telangana - తెలంగాణ
యాదాద్రిలో నేటి నుంచి ఆర్జిత సేవలు
తెలంగాణలో పుణ్యక్షేత్రాల్లో ఒక్కటి అయిన యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణం తర్వాత ఇటీవలె భక్తులకు అనుమతి వచ్చింది. తాజా గా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అవుతున్నాయి. యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభం అవుతున్న అర్జిత సేవలను ఉపయోగించుకోవాలని ఆలయ ఈవో గీతా రెడ్డి...
About Me
Latest News
UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్లైన్లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
Telangana - తెలంగాణ
కమలాపూర్లో పీఎస్లో కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కమలాపూర్లో పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం
- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team
- ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్
- కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
- రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...
Telangana - తెలంగాణ
పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...
ఇంట్రెస్టింగ్
చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?
రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...