Swecha Reddy
Telangana - తెలంగాణ
దేశంలో బడుగు వర్గాల ఆక్రోశం వినిపిస్తోంది : సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ‘‘అనుకున్న విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకొన్నాం. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన గడ్డ మన దేశం. అటువంటి దేశంలో మహాత్మాగాంధీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. అక్టోబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది.
అలాగే అక్టోబరు నెలకు సంబంధించి...
క్రైమ్
డబ్బు కోసం భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి.. క్షుద్రపూజలు
డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు. కన్నబిడ్డలను కిరాతకంగా చంపేయగలరు.. కన్నతల్లిదండ్రులను కర్కశంగా హతమార్చగలరు.. భర్తను పైలోకానికి పంపించగలరు.. ఇలా డబ్బు కోసం ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు. అయితే మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి డబ్బు కోసం క్షుద్రపూజలు చేశాడు. కేవలం క్షుద్రపూజలే అయితే ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకునే వాళ్లం...
Telangana - తెలంగాణ
అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశమవ్వడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాకరేపుతోంది. షా ఎన్టీఆర్ ని ఎందుకు కలవాలనుకున్నాడనే దానిపై క్లారిటీ లేక చాలా మంది రాజకీయ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే షా-ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. అయితే వాళ్లు దేని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ పదోతరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు
ఏపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు సంబంధించి ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
పోలీసుల తోపులాటలో ఓ బీజేపీ కార్యకర్త స్పృహతప్పి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ రఘురామపై చర్యలు తీసుకోవద్దు : సుప్రీం ఆదేశం
ఏపీలోని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఎఫ్ఐఆర్పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ శివారులో రూ.1.3 కోట్ల విలువైన గంజాయి సీజ్
హైదరాబాద్ నగర శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరాను అరికట్టేందుకు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నగర శివారులో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు రెండు వాహనాల్లో తరలిస్తున్న కోటి 30 లక్షల విలువైన 590 కిలోలు పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రంగారెడ్డి...
Telangana - తెలంగాణ
సభలు పెట్టారు కానీ ప్రజలకేం చేస్తారో చెప్పలేదు : మల్లు రవి
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు పెట్టాయని కానీ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో ఒక్కరు కూడా చెప్పలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్తో మళ్లీ ఓట్లు...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసి విచారణకు హాజరవ్వాలి : మధుయాస్కీ
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్సీ కవిత ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పందించారు. తప్పుడు ఆరోపణలంటున్న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ.. కేటీఆర్, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు.కేసీఆర్కు ఏమాత్రం...
About Me
Latest News
బికినీ ఫోటోస్ తో సెగలు రేపుతున్న హాట్ హీరోయిన్.!
సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు...
వార్తలు
సిల్క్ చీర లో సిల్క్ స్మిత లాగా అందాల ఆరబోత.!
అన్నీ కొలతల ప్రకారం ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావు. దానికి అదృష్టం బాగుండి, గ్లామర్ షో కూడా కలసి రావాలి. ఇక్కడ అవకాశం రావాలంటే అందాలు దాచుకుంటూ వుంటానంటే...
Life Style
ఆడవాళ్లు ఇలాంటి వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట..
ఆలు, మగల రిలేషన్ ఎక్కువ రోజులు ఉండాలంటే శృంగారం తప్పనిసరి.. అది లేకుంటే మాత్రం చిరాకులు, కోపాలు రావడం, అవి పెద్ద గొడవలుగా మారి విడిపోయే ప్రమాదం ఉంది.. అందుకే శృంగారాన్ని వారానికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తారకరత్న చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులు
సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొని...
వార్తలు
వీక్ మైండ్ తో ఉంటే హీరోలు ట్రాప్ చేయటానికే ప్రయత్నిస్తారు.. హీరోయిన్ అర్చన
అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు సక్సెస్ కాలేకపోతారు. అందులో చెప్పుకోవలసిన ఒక టాలీవుడ్ హీరోయిన్ అర్చన. కెరియర్ మొదట్లో మంచిగానే అవకాశాలు అందుకున్నప్పటికీ.. తర్వాత మాత్రం వెనక పడిపోయింది ఈ భామ....