Advik
వార్తలు
ఎల్లుండి కాంగ్రెస్ లోకి కన్హయ్య కుమార్.. జిగ్నేష్ మేవాని
దేశంలో ప్రముఖంగా వినిపించే యువనాయకులలో జెెెెఎన్ యూ విద్యార్థి నాయకులు కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవానిలు ఒకరు. ప్రస్తుతం వేరే వేరే పార్టీల్లో ఉన్న వీరిద్దరు ఎల్లుండి కాంగ్రెస్లోకి చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన బీహార్లోలోని బెగుసరాయ్ నుంచి...
Life Style
క్యాన్సర్ నివేదిక విడుదల చేసిన ఐసీఎమ్ఆర్
జాతీయ క్యాన్సర్ నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్( ఐసీఎంఆర్) విడుదల చేసింది. ఈనివేదిక పలు రకాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.గణాంకాలు, క్యాన్సర్లకు దారి తీసే కారణాలను నివేదిక తెలిపింది. దీంట్లో పలు రకాల ఆసక్తికరమైన విషయాలను నివేదిక వెల్లడించింది. 2012-19 మధ్యకాలంలో దేశంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి 13,32,207 కేసులు నమోదైనట్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ గా గులాబ్ తుఫాను.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలను గులాబ్ తుఫాను గుబులు రేపుతోంది. తాజాగా తుఫాను ప్రమాద తీవ్రత పెరగడంతో ఏపీ, ఒడిషాకు ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండంగా నుంచి తీవ్రతుఫానుగా గులాబ్...
News
కాళేశ్వరం, దొడ్డు వడ్లపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం ఢిల్లీ టూర్- హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్ట్, దొడ్డు వడ్ల కొనుగోలుపై కేంద్ర పెత్తనం చేయాలని చూస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. వీటిపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారాని హరీషరావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్రం దొడ్డు వడ్లను కొనుగోలు...
politics
వైరల్ గా మారిన స్నేహ దూబే
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్నేహదూబే పేరు మారుమోగుతోంది. పాక్ ప్రధానికి దిమ్మతిరిగే సమాధానంతోె ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఎవరీ అమ్మాయి అనే డౌట్ కలుగుతుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే... ఐరాసలో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని అసత్యపు ప్రేలాపలనకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఇటీవల...
క్రైమ్
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్షా సమావేశం
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం సమావేశం కానున్నారు. దేశంలో 10 రాష్ట్రాలు మావోయిస్ట్ ప్రభావిత జాబితాలో ఉన్నాయి. చత్తీస్గడ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ జాబితాలొ ఉన్నాయి. ఈ రాష్ట్రాల పరిధిలో మొత్తం 90...
About Me
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....