Advik

చంద్రబాబు దద్దమ్మ, సన్నాసి, అసమర్థుడు: జోగి రమేష్

భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా జరగని విధంగా 30 లక్షల మందికి ఇళ్లు ఇచ్చే విధంగా సీఎం జగన్ కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇవన్నీ టీడీపీ అనుకూల మీడియాకు కనిపించవని ఆయన అన్నారు. ఈనాడు రామోజీరావుకు ఇవన్నీ కనిపించడం లేదని.. రామోజీ రావుకు కేవలం...

రేపు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల రాక

నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. సాధారణం కన్నా రెండు రోజులు ముందుగానే దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదు. అనుకున్న దాని కన్నా ఆలస్యంగా రుతుపవనాలు ఏపీ, తెలంగాణల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు రేపు సోమవారం ( జూన్13) రోజున తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది....

ఏపీలో మద్యపాన నిషేధంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. టీడీపీ, జనసేన అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఏపీలో మద్యపాన నిషేధంపై జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్విట్టర్...

Russia- Ukraine war: వీధుల్లోనే కుళ్లుతున్న మృతదేహాలు.. ప్రబలుతున్న కలరా

మూడు నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు కూడా తగ్గడం లేదు. యుద్దంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా ఖార్కీవ్, మరియోపోల్, సుమీ వంటి నగరాలు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా మరియోపోల్ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడటంతో నగరం పూర్తిగా దెబ్బతింది. నగరంలో డ్రైనేజీ...

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల కాలంలో వరసగా ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఏదైనా ఘటనలకు పాల్పడిన కొన్ని రోజుల్లోనే వారిని అంతమొందిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలోని ద్రాబ్ గామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే...

Corona: ఫోర్త్ వేవ్ కలకలం.. తాజాగా 8,582 కేసులు నమోదు

దేశంలో ఫోర్త్ వేవ్ కలకలం రేపుతోంది. వరసగా గత వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ ఫోర్త్ వేవ్ రానుందా అనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఇక్కడే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు తెలంగాణలో కూడా...

Jubilee hills rape case: కీలకంగా మారిని బాధితురాలి మెడికల్ రిపోర్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెల్లడువుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు మేజర్ అయిన సాదుద్దీన్ తో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో మైనర్ నిందితులు సాదుద్దీనే మమ్మల్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తుంటే.. సాదుద్దీన్ మైనర్లే ఈ...

దేశంలో ఏ పార్టీ కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు: లక్ష్మణ్

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నాడనే వార్తలపై బీజేపీ ఎటాక్ చేస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ టీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రతిపాదనలపై సెటైర్లు వేశారు. ప్రధాని కావాలనే ఆశ అందరికీ ఉంటుందని..కానీ వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని అవుతారని తరుణ్ చుగ్ అన్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ  సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు...

మోదీ, కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు: భట్టి విక్రమార్క

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్రెడిట్ ఉన్నా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పాదయాత్రలు, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటకు...

Anand Mahindra: మరో ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు మహీంద్ర సంస్థ సీఈఓ ఆనంద్ మహీంద్రా. వివిధ సంఘటనలపై స్పందిస్తుంటారు. గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమిళనాడు ఇడ్లీ అమ్మను ప్రశంసించారు. ఇదే విధంగా ఆమెకు ఓ ఇంటిని కట్టించి అందరి మనసులను గెలుచుకున్నారు. ఎప్పటికప్పుడు తన చూపును ఆకర్షించే విషయాలను ట్విట్టర్...

About Me

3606 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే...
- Advertisement -

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును...

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...