N Mahesh

వైసీపీకి స‌మాధానం చెప్ప‌లేని విధంగా కౌంట‌ర్ వేసిన అయ్య‌న్న‌పాత్రుడు..

ఏపీ రాజ‌కీయా్లో అయ్య‌న్న పాత్రుడి కామెంట్లు అగ్గిరాజేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మీద చేసిన కామెంట్ల‌తో ఇరు పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక దీనికి నిర‌స‌న‌గా వైసీపీ నేత‌లు ఎమ్మెల్యే జోగి నేతృత్వంలో ఏకంగా మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపైకి వెళ్ల‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం...

రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య వైరాన్ని పెంచుతున్న కాంగ్రెస్ ఎంపీ.. ఎలాగంటే..

తెలంగాణ‌లో రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య ఉన్న వైరం గురించి అంద‌రికీ తెలిసిందే. మొద‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంతలా విభేదాలు ఉన్నాయి. అందుకే వీలు చిక్కిన‌ప్పున‌డ‌ల్లా ఒక‌రిపై మ‌రొక‌రు విరుచుకు ప‌డుతుంటారు. ఇక రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ కేటీఆర్‌ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో...

అలాంటి వారికి చెక్ పెడుతున్న చంద్ర‌బాబు.. సూప‌ర్ అంటున్న త‌మ్ముళ్లు..

ఏపీలో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాగా ఇలాంటి స‌మ‌య‌లో పార్టీని క‌లిసిక‌ట్టుగా ముందుకు న‌డిపించాల్సిన నాయ‌కులు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సొంత పార్టీలోనే కుమ్ములాట‌లు పెడుతున్నారు. టీడీపీలో ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఇక సొంత పార్టీ నేత‌లు చేస్తున్న ప‌నుల‌తో చంద్ర‌బాబుకు తీవ్ర...

ఈట‌ల‌ను ప‌క్క‌కు పెడుతున్న టీబీజేపీ.. ఆయ‌న చేస్తున్న ప‌నులే కార‌ణ‌మా..

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ మంచి జోష్ మీద దూసుకుపోతోంది. ఇక దీనికి కలిసొచ్చే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రావ‌డం ఒక పెద్ద ఎత్తు. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి మ‌రింత బ‌లం పెంచుకోవాల‌ని బీజేపీ బాగానే ప్ర‌య‌త్నిస్తోంది. టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న మాదిరిగా ప్ర‌చార హోరు ఇక్క‌డ సాగుతోంది....

ఢిల్లీ పెద్ద‌ల ప‌నులు తెలంగాణ బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయా..

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు బీజేపీ బాగా ఎదుగుతున్న పార్టీ అని చెప్పొచ్చు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్న బీజేపీ ఆ మాట‌ను నిలుపుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతోంది. బండి సంజ‌య్ నేతృత్వంలో తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకుంటోద‌ని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక రావ‌డం బీజేపీకి క‌లిసి వ‌స్తోంది. ఈ...

ఇంకా అసంతృప్తిలోనే కోమ‌టిరెడ్డి.. అందుకే అలా చేస్తున్నారా..

కాంగ్రెస్ పార్టీలోఉన్న‌న్ని విభేదాలు మ‌రే పార్టీలో కూడా ఉండ‌వేమోఅనిపిస్తుంది. ఎందుకంటు సొంత పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం కేవ‌లం కాంగ్రెస్‌లోనే మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇక‌పోతే ఇప్పుడు రేవంత్ విష‌యంలో ఈ వ్యాఖ్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఆయ‌న ఇలాంటి అసంతృప్త నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎన్ని ప్లాన్లు వేస్తున్నా కూడా అవి పెద్ద‌గా స‌క్సెస్ కావ‌ట్లేద‌ని...

దుమారం రేపుతున్న అర‌వింద్ కామెంట్లు.. బీజేపీ లో టెన్ష‌న్‌..

రీసెంట్ గా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టించి వ‌రుస‌గా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిశారు. అయితే దీనిపై అప్ప‌టి నుంచే పెద్ద దుమారం రేగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న టూర్ బీజేపీని ఇర‌కాటంలో పెట్టేసింది. కేసీఆర్ ఢిల్లీలోనే రోజులు ఉండి మంత‌నాలు జ‌ర‌ప‌డంతో తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈ అంశం బాగా దుమారం రేపింది. ఓ ద‌శ‌లో...

మ‌రోసారి వివాదంలో చిక్కుకున్న మంత్రి మ‌ల్లారెడ్డి.. అన‌వ‌స‌రంగా అలాంటి కామెంట్లు..

ఇప్పుడు తెలంగాణ‌లో సైదాబాద్‌లోని ఆరేండ్ల చిన్నారి మీద జ‌రిగిన అత్యాచారం ఉదంతం దేశం మొత్తం చ‌ర్చీనీయాంశంగా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. నిందితుడిని ప‌ట్టుకుని ఉరి తీయాలంటూ సామాన్య జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై రెండో మాటకు తావేలేదు. నిందితుడు రాజు చేసిన పనికి...

ఆ విష‌యంలో టీఆర్ఎస్‌, బీజేపీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు.. సందిగ్ధంలో ప‌డ్డ కారు, క‌మ‌లం పార్టీలు

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మొన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఏక‌ధాటిగా వారం రోజుల‌కు పైగా అక్క‌డే మ‌కాం పెట్టారు. ఏదో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కు శంకుస్థాప‌న కోసం అని వెల్లిన కేసీఆర్ త‌న ప్లాన్ ఛేంజ్ చేసి భార‌తీయ జ‌న‌త‌పార్టీ కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌గా క‌లుసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ...

ష‌ర్మిల‌ను ప‌ట్టించుకోని టీఆర్ ఎస్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే..

తెలంగాణ రాజ‌కీయాల్లో ష‌ర్మిల చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటే అంతా రివ‌ర్స్ అవుతోంది. ఆమె అనుకున్న‌ది మాత్రం నెర‌వేర‌ట్లేదు. ఇక‌పోతే ఆమె వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిరుద్యోగ యువత ఎజెండా తీసుకొని వ‌రుస‌గా అన్ని జిల్లాలు తిరుగుతూ దీక్షలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆమె ఎన్ని దీక్ష‌లు చేసినా లేదంటే ఎన్ని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నా...

About Me

1433 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...