Murari

దారితప్పిన ‘సైకిల్’..అదుపుతప్పిన ‘తమ్ముళ్ళు’.!

40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ కథ సమాప్తం అయ్యేలా ఉంది. ఇప్పటికే తెలంగాణలో మూతబడింది..ఇప్పుడు ఏపీలో కూడా మూతబడే దశకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు చాలావరకు టి‌డి‌పి నష్టపోయింది. ఇప్పుడు ఊహించని విధంగా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్ళడంతో పార్టీ కథ ముగింపు దశకు...

నెల్లూరు సిట్టింగులకు డౌట్.. జగన్ ప్లాన్ ఏంటి?

జగన్ మొదట నుంచి ఒకటే అంశం గురించి ఎక్కువ చెబుతున్నారు..అది ఏంటంటే ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యమని అంటున్నారు. ఇదే క్రమంలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలని ఈ సారి పక్కన పెట్టేస్తామని, కొత్తవారికి అవకాశం ఇస్తామని అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశంలో కూడా అదే చెప్పారు. కొందరు సిట్టింగులని...

ఖమ్మంపై కేటీఆర్ గురి..ఆ ఛాన్స్ ఉందా?

తెలంగాణలో అన్నీ ఉమ్మడి జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది..కానీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే డౌటే. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సీన్ మరింత...

పవన్ స్కెచ్..వారాహితో సీట్లు ఫిక్స్.!

మళ్ళీ చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో వారాహి యాత్ర చేసిన పవన్..ఇప్పుడు నాల్గవ విడత కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సారి వారాహి యాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్  తర్వాత,...

ఎడిట్ నోట్: ఎలక్షన్ ఫైట్.!

తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది..ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడిలో ఉన్నాయి. ఓ వైపు అభ్యర్ధులని ఖరారు చేయడం, మేనిఫెస్టో, విమర్శలు ఇలా రాజకీయంగా పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది.అయితే ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక విషయంలో బి‌ఆర్‌ఎస్ ముందున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 119 స్థానాలకు గాను...

కారు వ్యూహం సీతక్క ఓటమి తప్పదా?

కాంగ్రెస్ లో తిరుగులేని నాయకురాలుగా సీతక్క పేరును చెప్పుకుంటారు. ఎప్పుడు ప్రజలలో ఉంటూ, వారి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్న నేత సీతక్క. ఈసారి ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క ఫిక్స్. సీతక్క పై ఎవరు పోటీ చేసిన గెలుపు మాత్రం సీతక్కదే అని రాజకీయ వర్గాలు అనుకున్నారు. కానీ ఈసారి...

భువనగిరిలో ‘హస్తం’ పైచేయి?

కాంగ్రెస్‌లో చేరికలు ప్రారంభమయ్యాయి అని ఇది తమ పార్టీకి శుభ సూచకమని, ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించిన నేతలందరూ కాంగ్రెస్ లోకి వస్తున్నారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అంటున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి..కాంగ్రెస్ లో చేరారు....

హుజూర్‌నగర్ వార్: సైదిరెడ్డికి ఉత్తమ్ చెక్?

హుజూర్ నగర్ ఇది కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇది కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ కుమార్ రెడ్డి పలుమార్లు గెలిచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో కూడా గెలిచారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన తరువాత ఎమ్మెల్యే...

మైనంపల్లి కాన్ఫిడెన్స్ అదే..వారసుడు గెలుస్తాడా?

మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు వచ్చినా సరే..తన తనయుడుకు సీటు రాలేదని చెప్పి ఆయన బి‌ఆర్‌ఎస్‌ని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ సీటు ఫిక్స్ అని తెలుస్తోంది....

పొత్తులో చిక్కులు..టీడీపీ-జనసేన మధ్య క్లాష్ అక్కడే.!

టీడీపీ-జనసేన పొత్తులో చిక్కులు వస్తున్నాయి. పొత్తుని రెండు పార్టీల్లో కొందరు స్వాగతిస్తుంటే..కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జనసేనలో ఓ వర్గం మాత్రం పొత్తు వ్యతిరేకిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుని సి‌ఎం చేయడానికే పవన్ ఉన్నారని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తాము సపోర్ట్ చేయమన్నట్లుగానే చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా టి‌డి‌పి-జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం...

About Me

1680 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఉగ్రవాద ఛాయలు: వరల్డ్ కప్ 2023 కు ముందు హిమాచల్ లో ఖలిస్తానీ నినాదాలు

మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం...
- Advertisement -

కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం : ఈటల

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. విశ్వాసానికి మారు పేరు మోదీ...

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం : హరీష్‌ రావు

ఎవ‌రెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మ‌న కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. అందులో...

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 6న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా... షెడ్యూల్ ను మార్పు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన హస్తినకు...

ASIAN GAMES 2023: “జావెలిన్ త్రో” లో నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్

గతంలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో ఇండియా తరపున జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇతని పేరు ఇండియా...