Murari

టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ముగింపు లేదా?

ప్రస్తుత పరిణామాలు టిడిపిని సందిగ్ధంలోకి నెట్టేశాయని  చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలు లో ఉన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి నారా భువనేశ్వరి,...

సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తున్నారా?

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో బిఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈసారి వారికి టికెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి కాకుండా దేవుడికి చెప్పుకుంటున్నారు, మొక్కులు మొక్కుతున్నారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి ఇవన్నీ తెలంగాణ చొప్పదండి నియోజకవర్గం లో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విషయంలో...

మెదక్ పోరు..కాంగ్రెస్‌లో లొల్లి..కారు డౌన్.!

మెదక్ అసెంబ్లీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో వర్గ పోరు అన్నట్లు పరిస్తితి. కానీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు అనే పరిస్తితి. ఇలా సమీకరణాలు మారడానికి కారణం మైనంపల్లి హనుమంతరావు. బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఆయనకు మల్కాజిగిరి సీటు ఫిక్స్ అయిన సరే..తన తనయుడు రోహిత్‌కు...

ఉత్తరాంధ్ర వైసీపీలో భారీ ట్విస్ట్..సీట్లు డౌటే.!

ఏపీ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా అదే అంశంపై చర్చ ఉన్నా సరే..అధికార వైసీపీ మాత్రం ఇంకా తమకు తిరుగులేదనే అనుకుంటుంది. కానీ ఇది పైకి మాత్రం లోపల మాత్రం కొన్ని భయాలు ఉన్నాయి. బాబు అరెస్ట్ వల్ల సానుభూతి టి‌డి‌పికి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు....

కమలం గ్రాఫ్ డౌన్..ఆ నేతలతో రిస్క్.!

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుందా? అంటే ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అవుననే చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున బి‌జే‌పిలో ఊపు లేదు. ఏదో కేంద్ర పెద్దలు వస్తే సభలు పెట్టడం తప్ప..స్థానిక నేతలు రాజకీయ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లడంలో విఫలమవుతున్నారు. పైగా నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు...

పవన్ కాన్ఫిడెన్స్..ఓవర్ అవుతుందా?

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి గాని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా ఉంటే రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడం తప్పదు. అయితే ఏపీలో ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొదట అధికార వైసీపీ 175కి 175 సీట్లు గెలుస్తామని చెబుతుంది. ఇది పక్కగా ఓవర్ కాన్ఫిడెన్స్. అందులో ఎలాంటి డౌట్...

ఎడిట్ నోట్: కారు-కాంగ్రెస్ హోరాహోరీ.!

తెలంగాణలో రాజకీయం హోరాహోరీగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. అయితే ఈ యుద్ధంలో కేవలం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కనిపిస్తున్నాయి. బి‌జే‌పి వెనుకబడింది. మొన్నటివరకు బి‌జే‌పి రేసులో ఉంది..కానీ తర్వాత నుంచి బి‌జే‌పి రేసులో లేదు. దీంతో కారు, కాంగ్రెస్ మధ్యే పోరు ఉంది. అందులో...

కారులో కన్ఫ్యూజన్..వారితోనే చిక్కులు.!

తెలంగాణలో ఎన్నికలు ఆరు నెలలు ఉండగానే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకటించి ప్రచారం ప్రారంభించి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలి అని కే‌సి‌ఆర్ ముందుగానే 115 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక ఏడు స్థానాలకు మాత్రం సిట్టింగ్...

ఎమ్మెల్యే కంటే ఎంపీ బెటర్.. కమలంలో క్లారిటీ.!

తెలంగాణలో బిజెపి సీనియర్ల పరిస్థితి "అడ్డకత్తెరలో పోకచెక్కలా ఉంది". బిజెపి తరఫున అసెంబ్లీ నుండి బరిలోకి దిగితే ఓటమి తప్పదని సీనియర్లు అంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం సీనియర్లందరూ కచ్చితంగా బరిలో ఉండాల్సిందే అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, లక్ష్మణ్, కోమటిరెడ్డి...

జగన్ కష్టం..వైసీపీ లైట్..బాబుపై బేస్.!

రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలని, అప్పుడే పేద ప్రజలకు మంచి జరుగుతుందని జగన్ చెబుతున్నారు. పైగా పూర్తిగా కసితో రగులుతున్న టి‌డి‌పి గాని అధికారంలోకి వస్తే  ఎలాంటి పరిస్తితి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో...

About Me

1680 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

WORLD CUP 2023: రేపే వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ కళ్లన్నీ ఆ జట్లపైనే !

వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా రేపటి నుండి నవంబర్ 19వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియాలోని మొత్తం పది...
- Advertisement -

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన APSRTC

దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించడమే కాదు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్టు వెల్లడించి...

బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3 కోట్ల, 17లక్షల, 17వేల,389 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1కోటి 58...

చిన్నపిల్లలకి నేర్పించాల్సిన అతి ముఖ్యమైన విషయాలు పెద్దలు తెలుసుకోవాల్సిందే..

చిన్నపిల్లలు ఎదుగుతున్న క్రమంలో పెద్దలు నేర్పే అతి ముఖ్య విషయాలు అందరికీ తెలియవు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లని, ప్రవర్తనని పట్టించుకోరు. కొందరు తండ్రులు అది తల్లి బాధ్యత అని...

WORLD CUP 2023 : శ్రీలంక జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీలు ?

వరల్డ్ కప్ 2023 మెయిన్ మ్యాచ్ లకు ముందుగా ప్రతి ఒక్క టీం కూడా రెండు వార్మ్ అప్ మ్యాచ్ లను ఆడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ కొన్ని జట్లకు చాలా...