Swecha Reddy
Telangana - తెలంగాణ
లకారం ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ పార్కును ప్రారంభించిన కేటీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడుతున్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ప్రశాంత్రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటిస్తున్నారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో గోద్రెజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. లకారం ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం...
వార్తలు
మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్మీట్ను అడ్డుకోవడంపై స్పందించిన సిద్ధార్థ్
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం హీరో సిద్ధార్థ్ సినిమాకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఇటీవల తన కొత్త సినిమా చిన్నా ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్ కర్ణాటకలో ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ను నిరసనకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ స్పందించారు. తన...
Telangana - తెలంగాణ
హుస్సేన్సాగర్లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
హైదరాబాద్లో వినాయక నిమజ్జం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ను క్లీన్ చేసే పనిలో పడ్డారు. గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో భారీగా వ్యర్థాలు పేరుకుపోయాయి. గణపతి నిమజ్జనం దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ఇవాళ ప్రారంభించారు.
ఈరోజు ఉదయం నుంచి హుస్సేన్ సాగర తీరంలో ఉన్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయి: లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ పసి పిల్లలపై కూడా కనీసం కనికరం చూపిచడం లేదని వాపోయారు. పాలను కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పసి పిల్లలకిచ్చే పాలనూ వదలవా సీఎం జగన్ అంటూ అంటూ ఫైర్...
అంతర్జాతీయం
ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు.. ఇదే భారత్ నినాదం : జైశంకర్
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనేది భారత్ నినాదం అని విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. అమెరికాలోని వాషింగ్టన్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. జైశంకర్ ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
సమష్టి జీవన...
అంతర్జాతీయం
జాహ్నవి మరణంపై చులకనగా మాట్లాడిన అమెరికా పోలీసుపై వేటు
అమెరికాలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగమ్మాయి జాహ్నవిని ఉద్దేశించి అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. ఈ ఘటనలో పోలీసు అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సియాటిల్ నగర పోలీసు అధికారిపై వేటు...
Telangana - తెలంగాణ
అక్టోబర్ 5వ తేదీన రావిర్యాలలో మెగా డెయిరీ ప్రారంభం
రాష్ట్రంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు.. పాడి సంపదను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మెగా డెయిరీని నిర్మిస్తోంది. రూ.250 కోట్లతో నిర్మించిన ఈ డెయిరీ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రావిర్యాల మెగా డెయిరీని అక్టోబరు 5న ప్రారంభించనున్నారు. ఈ...
Telangana - తెలంగాణ
అక్టోబర్ 1న హైదరాబాద్లో ‘భారత్ దాల్’ కార్యక్రమం.. రూ.60లకే కిలో శనగపప్పు విక్రయం
శనగ పప్పు ఇక నుంచి కిలో రూ.60లకే లభించనుంది. రేపటి నుంచి ఈ ధర అమల్లోకి రానుంది. శనగ నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పప్పును విక్రయించేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయించింది. శనగ నిల్వలు భారీగా ఉండడంతో మొదటిదశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించిన కేంద్రం.....
Telangana - తెలంగాణ
మహబూబ్నగర్ పర్యటనలో మోదీ.. ‘పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా’ ప్రకటించాలి : కేటీఆర్
అక్టోబర్ 1వ తేదీన మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇచ్చిన మాట తప్పి మళ్లీ ఎలా వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓట్ల వేటకు తెలంగాణ బయలుదేరిన ప్రధాని మోదీ.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని కేటీఆర్...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్.. ఉద్యోగ దరఖాస్తులకు రూ.5.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలివే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ఓటర్లపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఇప్పుడు తన మేనిఫెస్టోతో మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో.. కాలేజీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం...
About Me
Latest News
మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్...
వార్తలు
బిగ్బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్ నుంచి రతికా రోజ్ ఔట్
బిగ్బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్లైన్తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ...
Telangana - తెలంగాణ
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించిన కేటీఆర్
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్ లోని తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష
టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని...